ఏపీలో సంక్షేమ పథకాలకు ‘ఆధార్’ తప్పనిసరి
రాష్ట్రంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం శుక్రవారం గెజిట్ జారీ చేసింది.
గెజిట్ జారీ చేసిన ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం శుక్రవారం గెజిట్ జారీ చేసింది. పథకాల అమలులో పారదర్శకత కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆధార్ చట్టంలోని నిబంధనలను సవరించింది. ‘ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు, సేవలు పొందడానికి ఆధార్ కచ్చితంగా అనుసంధానం చేయాలి. ఆధార్ లేని వారిని గుర్తించి దరఖాస్తులు తీసుకోవాలి. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి ప్రభుత్వ పథకాలు అందించాలి. ఆధార్ లేదన్న కారణాన్ని చూపి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పథకాలు తిరస్కరించకూడదు. దరఖాస్తు చేసుకున్న 3 నెలల్లో ఆధార్ నంబరు కేటాయించి, వారికి అందే పథకాలకు అనుసంధానం చేయాలి’ అని ప్రభుత్వం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడిపించే నేస్తమై.. గెలిపించే సమస్తమై
స్నేహమంటే ఆనందాలు పంచుకోవడమే కాదు, అవసరాల్లోనూ తోడూనీడగా నిలవడం. నీకు నేనున్నాననే భరోసా ఇవ్వడం. -
అప్పుడు తొలగించారు.. ఇప్పుడు మళ్లీ అమర్చారు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత వైకాపా ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేయించిన విషయం తెలిసిందే. -
జాతీయ రహదారితో 4 రాజధాని రోడ్ల అనుసంధానం
రాజధాని అమరావతిలోని ఇ-11, ఇ-13 రోడ్లను చెన్నై-కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించాలని మొదట నిర్ణయించిన సీఆర్డీఏ, ఇప్పుడు మరో రెండు రహదారుల్ని వాటికి జత చేసింది. -
నాట్య మయూరి నరకయాతన!
పాఠశాల వేదికపై నాట్యం చేసి ఆ బాలిక మురిపించేది. చప్పట్ల ప్రతిధ్వనుల మధ్య గజ్జె ఘుల్లుమంటుండగా హుందాగా, ఆత్మవిశ్వాసంతో వేదిక దిగి స్నేహితుల వద్దకు వెళ్లేది. -
కాబోయే అమ్మకు కఠిన పరీక్ష!
మన్యంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
జగన్ బంధువులు మా పొలాన్ని ఆక్రమించారు
‘పులివెందులలో నాకున్న ఐదెకరాల పొలాన్ని మాజీ సీఎం జగన్ బంధువు మనోహర్రెడ్డి, ఆయన అనుచరులు కబ్జా చేశారు. పొలంలో అడుగుపెడితే నరికేస్తామని బెదిరిస్తున్నారు. -
31 రోజులు.. 2.17 లక్షల కొత్త కనెక్షన్లు
రాష్ట్రంలో భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మొబైల్ కనెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. -
మండలానికో భూ కుంభకోణం
గత వైకాపా ప్రభుత్వంలో మండలానికో భూ కుంభకోణం జరిగిందని.. వైకాపా నాయకులు, కొందరు అధికారులు కుమ్మక్కై పెద్దఎత్తున భూకబ్జాలు, ఆక్రమణలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -
వాన కరవై.. విత్తు బరువై!
ఖరీఫ్ మొదలై రెండు నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ 65% విస్తీర్ణంలో వేరుశనగ విత్తనం పడలేదు.. అడపాదడపా కురిసిన వర్షాలకు వేసిన పత్తి, కంది, జొన్న, ఇతర పైర్లూ ఎండిపోతున్నాయి. -
ఆ పాదం ఆగింది.. ఓ శకం ముగిసింది
భారతీయ సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలకు తన జీవితాన్ని అంకితం చేసిన దిగ్గజ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి (84) శనివారం దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. -
గత ఐదేళ్లూ మీరు బయటకు రాలేదు
‘‘గత ఐదేళ్లూ మీరు బయటకు రాలేదు. ఈ రెండు నెలల నుంచే అందరూ ధైర్యంగా తమ సమస్యల్ని తెలియజేస్తున్నారు’’ అని సీఐటీయూ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. -
‘ఏ షరతుకైనా కట్టుబడి ఉంటా’.. బెయిలు మంజూరు చేయండి: పిన్నెల్లి
పల్నాడు జిల్లా మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. -
సంక్షిప్త వార్తలు(6)
విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ పేరును పునరుద్ధరిస్తూ శనివారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. -
‘జగన్ ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతుల చట్టాన్ని రద్దుచేయాలి’
వైకాపా ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతుల చట్టాన్ని రద్దు చేసి 2011 భూ అధికృత రైతుల చట్టాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబును ఏపీ కౌలు రైతుల సంఘం కార్యదర్శి హరిబాబు కోరారు. -
‘ఒకే ఆరోగ్యం’ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి
ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన ‘ఒకే ఆరోగ్యం’ విధానాన్ని అత్యవసర అంశంగా పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ను ఆంధ్రప్రదేశ్ సోషల్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్లు మణికంఠ, మహేంద్రనాథ్, ధనుంజయుడు, ఆచార్య సరస్వతి అయ్యర్ కోరారు. -
‘గిఫ్ట్’ రిజిస్ట్రేషన్లలో అక్రమాలు?
ఫ్రీహోల్డ్ కింద ‘గిఫ్ట్’ పేరుతో జరిగిన రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. -
అటల్ మారథాన్ పోటీల్లో ఏపీకి రెండో ర్యాంకు
నీతి అయోగ్ అటల్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ‘‘అటల్ మారథాన్’’లో 2023-24 సంవత్సరానికి ఆన్లైన్ ప్రాజెక్టు పోటీల్లో ఏపీకి రెండో ర్యాంకు లభించినట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్(ఎస్పీడీ) శ్రీనివాసరావు తెలిపారు. -
పెండింగ్ కేసు కారణంగా ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదు: హైకోర్టు
ఏసీబీ కేసును కారణంగా చూపుతూ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్న ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. -
ఒక్క రోజే 842 మంది న్యాయవాదులుగా నమోదు
ఏపీ బార్ కౌన్సిల్లో శనివారం ఒక్క రోజే 842 మంది న్యాయవాదులుగా పేర్లు నమోదు(ఎన్రోల్మెంట్) చేసుకున్నారు. -
పట్టణ మౌలిక వసతుల సంస్థ సీఈఓ, సీఎఫ్ఓలపై వేటు
రాష్ట్ర పట్టణ మౌలిక వసతులు, ఆస్తుల నిర్వహణ సంస్థ సీఈఓ నారాయణరెడ్డి, సీఎఫ్ఓ శంకర్రెడ్డిలను తొలగిస్తూ ఆ సంస్థ పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
టీచర్లకు బోధనేతర విధులు అప్పగించొద్దు
ఉపాధ్యాయ వృత్తి గౌరవ ప్రదమైందని, వారికి బోధన విధులు తప్ప ఇతర పనులను అప్పగించడం సరికాదని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
6 ఏళ్లలో 6 కి.మీ ఫ్లైఓవర్ పూర్తి చేయలేదంటే సిగ్గుచేటు: మంత్రి కోమటిరెడ్డి
-
కారు, బస్సు ఢీకొని ఏడుగురి మృతి.. 25మందికి గాయాలు
-
వడ్డీరేట్లలో మార్పులు ఉండబోవు.. నిపుణుల అంచనా
-
ప్లాట్ఫామ్ ఫీజుతో జొమాటోకు రూ.83 కోట్ల ఆదాయం
-
రెండో వన్డే.. సమష్టిగా రాణించిన శ్రీలంక బ్యాటర్లు.. భారత్ లక్ష్యం 241
-
హిమాచల్ వరదలు.. 11కు చేరిన మరణాలు, 40మంది గల్లంతు