Aadhaar: ఆధార్ సేవలకు అధికంగా వసూలు చేస్తే భారీ జరిమానా
ఆధార్ సేవల కోసం అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. సంబంధిత ఆపరేటర్ను సస్పెండ్ చేయడంతో పాటు వారిని నియమించిన రిజిస్ట్రార్కు రూ.50 వేల జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది.
దిల్లీ: ఆధార్ సేవల కోసం అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. సంబంధిత ఆపరేటర్ను సస్పెండ్ చేయడంతో పాటు వారిని నియమించిన రిజిస్ట్రార్కు రూ.50 వేల జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై యూఐడీఏఐకు మెయిల్ లేదా 1947 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని మంత్రి సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హిమాచల్ వరదలు.. 11కు చేరిన మరణాలు, 40మంది గల్లంతు
-
డిజిటల్ విద్య.. మితిమీరితే ప్రతికూలమే : ఐరాస
అభ్యసన ప్రక్రియకు అసరమైనప్పుడు మాత్రమే డిజిటల్ విధానాలకు తరగతుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో సూచించింది. -
వయనాడ్కు ఆపన్న‘హస్తం’.. నెల వేతనం విరాళంగా ప్రకటించిన UDF ఎమ్మెల్యేలు
ప్రకృతి విపత్తు నేపథ్యంలో కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి అండగా నిలబడాలని ప్రధాన ప్రతిపక్షం యూడీఎఫ్ నిర్ణయించింది. -
దిల్లీ మెట్రోలో ప్రయాణించిన మాజీ ప్రధాని..!
మాజీ ప్రధాని దేవెగౌడ ఆదివారం దిల్లీ మెట్రోలో ప్రయాణించారు. -
వయనాడ్ విషాదం.. జాతీయ విపత్తుగా ప్రకటించే యోచనలో కేంద్రం: సురేశ్ గోపి
వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్ వస్తుండటంతో.. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి సురేశ్ గోపి అన్నారు. -
రోడ్డుపై భర్త శవం.. ఇంట్లో భార్య దారుణ హత్య..!
భర్త రోడ్డుపై శవమై కనిపించగా.. ఇంట్లో భార్య దారుణ హత్యకు గురయింది. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. -
సెల్ఫీ తీసుకుంటూ..100 అడుగుల లోయలో పడిన యువతి
మహారాష్ట్రలోని బోరాన్ ఘాట్ సందర్శనకు వచ్చిన ఓ యువతి సెల్ఫీ తీసుకుంటుండగా 100 అడుగుల లోయలోకి జారి పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. -
కోచింగ్ సెంటర్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన విద్యార్థులు
విద్యార్థులు కోచింగ్ సెంటర్ లిఫ్ట్లో 45 నిమిషాల పాటు చిక్కుకున్న ఘటన యూపీలోని లఖ్నవూలో చోటుచేసుకుంది. -
థరూర్ వయనాడ్ పర్యటన పోస్ట్పై వివాదం.. వివరణ ఇచ్చిన ఎంపీ
Shashi Tharoor: వయనాడ్లో పర్యటించిన తర్వాత శశి థరూర్ చేసిన ఎక్స్ పోస్ట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆయన వివరణ ఇచ్చారు. -
‘వయనాడ్ విధ్వంసం..మీ సేవలకు బిగ్ సెల్యూట్’ ఆర్మీకి చిన్నారి లేఖ వైరల్
వయనాడ్లో వందలాది ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ఆర్మీ అధికారులకు ఓ బాలుడు లేఖ రాశాడు. ఈ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. -
‘ఆసియాలోనే అతిపెద్ద’ హైపర్లూప్ ట్యూబ్
హైపర్లూప్ టెక్నాలజీతో రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మద్రాస్ ఐఐటీ.. తైయూర్ క్యాంపస్లో 425 మీటర్ల పొడవైన హైపర్లూప్ ట్యూబ్ను నిర్మించింది. -
ప్రధాని మోదీతో మస్క్ కుమారులు..
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కుమారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటిస్తున్న పాత ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కంప్యూటర్ల మన్నికకు ‘సీవీ22’ చిప్
కంప్యూటర్లు, ల్యాప్టాప్లను వేల రూపాయలు పెట్టి కొన్నా.. అందులోని సాఫ్ట్వేర్లను అప్డేట్ చేయటం ఎంత ముఖ్యమో హార్డ్వేర్ల నుంచి విడుదలయ్యే వేడిని నియంత్రించటమూ అంతే కీలకం. -
అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాది మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. -
పౌరులకు ఆదర్శంగా నిలవండి.. గవర్నర్లకు రాష్ట్రపతి పిలుపు
సమాఖ్య వ్యవస్థలో గవర్నర్లు కేంద్ర రాష్ట్రాల వారధులని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి సాఫీగా సాగాలంటే అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేయడం ముఖ్యమని స్పష్టం చేశారు. -
ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు
ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్లలో శనివారం భారీ వర్షాలు కురిశాయి. -
వర్గీకరణపై సుప్రీంలో అప్పీలు చేస్తాం: చిరాగ్
దళితుల రిజర్వేషన్లను ఉపవర్గీకరించేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ‘లోక్ జనశక్తి పార్టీ’ (రాంవిలాస్) అదే కోర్టులో అప్పీలు చేయనుందని ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. -
తుదిదశకు చేరిన గాలింపు
కేరళలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో బురద, శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే పనులు తుదిదశకు చేరుకున్నాయి. -
కోర్టుల్లో సాగదీతతో జనంలో విసుగు
‘‘కేసుల సాగదీతతో కోర్టులంటే ప్రజలు భయపడుతున్నారు. న్యాయమూర్తులుగా మనకు ఇది ఆందోళన కలిగించే విషయం. కోర్టుల చుట్టూ తిరగకుండా వారికి పరిష్కారం లభిస్తే చాలు.’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
ఆహార భద్రతకు భారత్ భరోసా
ప్రపంచ ఆహార భద్రతకు పరిష్కారాలు చూపించేందుకు భారత్ సన్నద్ధమవుతోందని, ఇప్పటికే ఆహార మిగులు దేశంగా ఎదిగిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. -
ఒకనాటి బడి భవనం.. నేడు కనం
కేరళలోని వయనాడ్లో అదో అందమైన పాఠశాల. పేరు.. వెల్లార్మాల జీవీహెచ్ఎస్ స్కూలు. మెప్పాడిలో నది ఒడ్డున ఆ భవనం రెండంతస్తుల్లో ఉంటుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
6 ఏళ్లలో 6 కి.మీ ఫ్లైఓవర్ పూర్తి చేయలేదంటే సిగ్గుచేటు: మంత్రి కోమటిరెడ్డి
-
కారు, బస్సు ఢీకొని ఏడుగురి మృతి.. 25మందికి గాయాలు
-
వడ్డీరేట్లలో మార్పులు ఉండబోవు.. నిపుణుల అంచనా
-
ప్లాట్ఫామ్ ఫీజుతో జొమాటోకు రూ.83 కోట్ల ఆదాయం
-
రెండో వన్డే.. సమష్టిగా రాణించిన శ్రీలంక బ్యాటర్లు.. భారత్ లక్ష్యం 241
-
హిమాచల్ వరదలు.. 11కు చేరిన మరణాలు, 40మంది గల్లంతు