Pawan Kalyan: తొలి సినిమా హీరోయిన్తో పవన్ కల్యాణ్.. ఫొటో వైరల్
పవన్ కల్యాణ్, సుప్రియ యార్లగడ్డ కలిసి దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అదేంటో చూసేయండి..
ఇంటర్నెట్ డెస్క్: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) సినిమాతో తెరంగేట్రం చేసిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan)- సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) కలిసి దిగిన తాజా ఫొటో నెట్టింట వైరల్గా మారింది. నేటి పిక్కు నాటి సినిమా స్టిల్ జోడించి.. ‘అప్పుడలా.. ఇప్పుడిలా’, ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మళ్లీ కలిశారు’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఈ దృశ్యం ఎక్కడ ఆవిష్కృతమైందంటే?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM), జనసేన అధినేత పవన్ కల్యాణ్తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు సోమవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న సుప్రియ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం, వారంతా డిప్యూటీ సీఎంతో ఫొటోలు దిగారు. 1996లో హీరోహీరోయిన్లుగా నటించిన పవన్, సుప్రియ.. ఇప్పుడు డిప్యూటీ సీఎం, ప్రొడ్యూసర్గా మీట్ అవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీరంగం విస్తరణకు ఉన్న అవకాశాలు, తదితర కీలక అంశాలపై నిర్మాతలు చర్చించినట్టు సమాచారం. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్కు వారు నివేదించారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ఉన్నారు. పవన్ను కలిసిన వారిలో అల్లు అరవింద్, అశ్వనీదత్, డి.సురేశ్ బాబు, ఏఎం రత్నం, ఎస్.రాధాకృష్ణ, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, భోగపల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, బన్ని వాసు, నాగవంశీ, రవిశంకర్, నవీన్ యర్నేని తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శారీలో నిహారిక గారడీ.. బెస్ట్ ఫ్రెండ్ను పరిచయం చేసిన శ్రద్ధా కపూర్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నేనేదీ ప్లాన్ చేయను.. ఆ పాత్రకు శ్రీకాంత్నే అనుకున్నా: కృష్ణవంశీ
ఎక్స్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు దర్శకుడు కృష్ణవంశీ సమాధానమిచ్చారు. -
పెళ్లి చేసుకుంటానంటూ ఇంటికి వచ్చేశాడు: కీర్తి సురేశ్
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎంతో ప్రత్యేకంగా భావించే ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం శనివారం జరిగింది. ఇందులో పాల్గొన్న కీర్తి సురేశ్, రాశీఖన్నా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
‘తంగలాన్’ షూట్.. చాలాసార్లు కోపం వచ్చింది: పా.రంజిత్
‘తంగలాన్’ షూట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని దర్శకుడు పా.రంజిత్ తెలిపారు. తాను కోపానికి గురైన సందర్భాలున్నాయన్నారు. -
మంచి మనసు చాటుకున్న చిరంజీవి- రామ్ చరణ్: రూ. కోటి విరాళం
ప్రముఖ నటులు చిరంజీవి, రామ్ చరణ్ మంచి మనసు చాటుకున్నారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం ప్రకటించారు. -
ట్రైలర్ చూసి సినిమాపై ఒక నిర్ణయానికి రావొద్దు..: నటుడికి తమన్నా సపోర్ట్
జాన్ అబ్రహం (John Abraham), తమన్నా (Tamannaah) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదా’ (Vedaa). ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇటీవల ముంబయిలో జరిగింది. -
వయనాడ్ విషాదం.. విరాళం ప్రకటించిన అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) గొప్ప మనసు చాటుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. -
రాజమౌళి ఆ సినిమా చూసి రిలీజ్ చేయొద్దన్నారు: నిహారిక
‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్నారు నిహారిక (Niharika). తనకు యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టమన్నారు. -
అవార్డుల విషయంలో ఇప్పుడు నాకు ఆ ఆసక్తి లేదు.. : నాని
69వ శోభ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్-2024 (69th sobha filmfare awards south 2024) వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అనంతరం నాని (Nani) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఫిల్మ్ఫేర్ అవార్డ్స్: ఉత్తమ చిత్రం బలగం.. ఉత్తమ నటుడు నాని
69th sobha filmfare awards south 2024: దక్షిణాది చిత్రాలకు సంబంధించిన ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. -
శ్రీలీల ఫ్రీజింగ్ స్టిల్.. ప్రజ్ఞా గేమింగ్ స్టైల్
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం.. -
హాస్యమే ధైర్యాన్నిస్తుంది.. తనస్టైల్లో హెల్త్ అప్డేట్ ఇచ్చిన హీరో
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ఓ వీడియో విడుదల చేశారు. -
వయనాడ్ సహాయక చర్యల్లో పాల్గొన్న మోహన్లాల్..
వయనాడ్ బాధితుల కోసం మోహన్లాల్ స్వయంగా రంగంలోకి దిగారు. శనివారం ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. -
రెడిట్లో ట్రోల్స్.. ఖుషీ చెప్పేవరకు తెలియదు: జాన్వీ కపూర్
రెడిట్లో వచ్చే ట్రోల్స్ గురించి తనకు తెలియదని జాన్వీకపూర్ అన్నారు. తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానన్నారు. -
బాలకృష్ణతో దివి.. కొత్త లుక్లో కృతిశెట్టి.. కీర్తి సురేశ్ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
వయనాడ్ విషాదం.. విరాళం ప్రకటించిన నయనతార దంపతులు, ‘లక్కీ భాస్కర్’ టీమ్
నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు, ‘లక్కీ భాస్కర్’ టీమ్ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించారు. -
తొమ్మిదేళ్ల క్రితమే అతడు ప్రపోజ్ చేశాడు: తాప్సీ
తన భర్త మథియాస్ బో గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు నటి తాప్సీ (Taapsee). ఎన్నో సంవత్సరాల క్రితమే తమ ప్రేమకథ మొదలైందన్నారు. -
బిగ్బాస్ సీజన్-8 టీజర్.. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు!
నాగార్జున వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న రియాల్టీ షో ‘బిగ్బాస్ సీజన్-8’కు సంబంధించిన టీజర్ వచ్చేసింది. -
సానుభూతి చూపొద్దు.. నేనేమీ చనిపోలేదు: వరుస ఫ్లాప్లపై అక్షయ్కుమార్
తన తదుపరి చిత్రం ‘ఖేల్ ఖేల్ మే’ (Khel Khel Mein) ప్రమోషన్స్ మొదలుపెట్టారు అక్షయ్కుమార్ (Akshay Kumar). వరుస ఫ్లాప్లపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. -
‘నేను మీకు తెలుసా?’ దర్శకుడి మృతి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మంచు మనోజ్
మంచు మనోజ్ నటించిన ‘నేను మీకు తెలుసా?’ దర్శకుడు కన్నుమూశారు. ఆయన్ని తలుచుకుంటూ మనోజ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. -
ఆస్కార్ లైబ్రరీలో ధనుష్ ‘రాయన్’
ధనుష్ 50వ చిత్రం ‘రాయన్’కు ఆస్కార్ లైబ్రరీలో చోటు లభించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్లో అల్లర్లు.. హెచ్చరించిన ప్రధాని స్టార్మర్
-
ఆస్కార్ అంటూ అభిమానుల కేరింతలు: విక్రమ్ ఆసక్తికర సమాధానం
-
రక్షణ పరిశోధన రంగంలో నాయకత్వం దిశగా భారత్: సతీశ్రెడ్డి
-
వాండర్సే వండర్.. శ్రీలంకతో రెండో వన్డేలో టీమ్ఇండియా ఓటమి
-
ఇలాంటి ఛాన్స్ ఎప్పుడోగానీ రాదు: రామ్ పోతినేని
-
షాద్నగర్ ఘటన.. సీఐ రామిరెడ్డిపై బదిలీ వేటు