Padma awards2023: చినజీయర్ స్వామికి పద్మభూషణ్.. కీరవాణికి పద్మశ్రీ
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది.
దిల్లీ: గణతంత్ర దినోత్సవం(Republic Day celebrations) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల(Padma awards)ను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించిన కేంద్రం.. వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్, 91మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12మందిని పద్మ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి(Chinna Jeeyar Swamy), కమలేశ్ డి పటేల్(Kamlesh Patel) పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (MM Keeravani)ని పద్మశ్రీ వరించింది. స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్ఝున్వాలా (మరణానంతరం); సినీనటి రవీనా టాండన్(Raveena Tandon)తో సహా పలువురిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో విరిసిన పద్మాలు..
తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో మోదడుగు విజయ్ గుప్తా(సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం); హనుమంతరావు పసుపులేటి(వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య) ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (కళలు); గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర; అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్ అండ్ ఇంజినీరింగ్); సీవీ రాజు, కోట సచ్చిదానంద శాస్త్రి (ఆర్ట్); ;సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ); ప్రకాశ్ చంద్రసూద్ (సాహిత్యం, విద్య విభాగంలో)లను పద్మశ్రీ వరించింది.
ములాయం సింగ్, జాకీర్ హుస్సేన్లకు పద్మవిభూషణ్
- బాలకృష్ణ జోషీ (మరణానంతరం)- ఆర్కిటెక్ రంగం- గుజరాత్
- ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (కళలు)- మహారాష్ట్ర
- కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం.కృష్ణ (పబ్లిక్ అఫైర్స్)
- దిలీప్ మహాలనబిస్ (మరణానంతరం) - వైద్యరంగం -బెంగాల్
- శ్రీనివాస్ వర్థన్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్)- ఎన్నారై
- ములాయం సింగ్ యాదవ్ (మరణానంతరం) -పబ్లిక్ అఫైర్స్ విభాగం
సుధామూర్తి, కుమార మంగళం బిర్లా, వాణీ జయరాంకు పద్మభూషణ్
- ఎస్.ఎల్.భైరప్ప (లిటరేచర్, విద్య) - కర్ణాటక
- కుమార మంగళం బిర్లా (వాణిజ్యం)- మహారాష్ట్ర
- దీపక్ ధార్ (సైన్స్ అండ్ ఇంజినీరింగఠ్ )- మహారాష్ట్ర
- వాణీ జయరాం (కళలు) -తమిళనాడు
- చినజీయర్ స్వామి (ఆధ్యాత్మికం)- తెలంగాణ
- సుమన్ కల్యాణ్పూర్ (కళలు)- మహారాష్ట్ర
- కపిల్ కపూర్ (లిటరేచర్, విద్య)-దిల్లీ
- సుధామూర్తి (సామాజిక సేవ) -కర్ణాటక
- కమలేశ్ డి పటేల్ (ఆధ్యాత్మికం) -తెలంగాణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోర్టులోనే ఏడ్చేసిన రాజ్యసభ ఎంపీ.. ఓ యూట్యూబర్పై ఫిర్యాదు
రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ దిల్లీలోని హజారీ కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు. తనపై ఆప్ ట్రోల్ ఆర్మీ తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తోందని వాపోయారు. ఓ యూట్యూబర్ విషయాన్ని ఆమె ప్రస్తావించారు. -
రాష్ట్ర హోంమంత్రికి ప్రొటోకాల్ తెలియదా? : హెచ్డీ కుమారస్వామి
ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్ట్ రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సమాచారం అందించలేదని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి, ప్రజ్వల్ బాబాయి హెచ్డీ కుమారస్వామి మండిపడ్డారు. -
బలహీన పడిన ‘రెమాల్’.. ఊపిరి పీల్చుకున్న బెంగాల్
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్’ తుపాను సోమవారం ఉదయం నుంచి బలహీనపడినట్లు వాతవరణ శాఖ వెల్లడించింది. -
నాసిక్లో ఏఐఎంఐఎం నేతపై కాల్పులు..!
మాలేగావ్ మాజీ మేయర్పై సోమవారం తెల్లవారు జామున దాడి జరిగింది. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ...వీడియో వైరల్
పంజాబ్లోని ఓ ఇంటిపై నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
మరో వారం రోజులు బెయిల్ పొడిగించండి..సుప్రీంకు కేజ్రీవాల్ వినతి
ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి మరో ఏడు రోజులు బెయిల్ను పొడిగించాలని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంను అభ్యర్థించారు. -
నిందితుడి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్నే మార్చేసిన ఫోరెన్సిక్ వైద్యులు: పుణె కారు యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్
పుణెలో లగ్జరీకారు ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్టులు ఆగడం లేదు. ఇప్పుడు ఏకంగా ఫోరెన్సిక్ ల్యాబ్ డాక్టర్లే రక్త నమూనా పరీక్ష నివేదికను మార్చేందుకు యత్నించినట్లు గుర్తించారు. -
84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలకు..
మధ్యప్రదేశ్లోని ఛింద్వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్ ఇండియన్ టాటా 84 ఏళ్ల వయసులో ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నారు.‘‘చదువుకు వయసుతో సంబంధం లేదని భావించాను. -
సైన్యాధిపతి పదవీకాలం నెలపాటు పొడిగింపు
సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం నెలపాటు పొడిగించింది. దీంతో జూన్ 30 వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారని రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. -
అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి: స్వాతి మాలీవాల్
ఆప్ నేతలు తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ ఆరోపించారు. దీనివల్ల తనకు అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
దేశవ్యాప్తంగా 10.46 లక్షల పెండింగ్ వాహన ప్రమాద బీమా దరఖాస్తులు
దేశవ్యాప్తంగా రూ.80,455 కోట్ల విలువైన 10,46,163 వాహన ప్రమాద బీమా క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు అందిన వివరాలు వెల్లడిస్తున్నాయి. -
అక్రమ ర్యాట్హోల్ గనిలో చిక్కుకున్న ముగ్గురు కార్మికులు
అస్సాంలోని తిన్సుకియా జిల్లాలో ఉన్న పట్కాయి కొండల్లో అక్రమ ర్యాట్హోల్ గనిలో ముగ్గురు కార్మికులు చిక్కుకున్నారు. కొండచరియలు విరిగిపడడంతో ఈ ఘటన జరిగిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. దిల్లీలో సురక్షితంగా ల్యాండింగ్
దేశ రాజధాని దిల్లీ నుంచి 135 మంది ప్రయాణికులతో లేహ్కు బయలుదేరిన స్పైస్జెట్ విమానం పక్షి ఢీకొట్టడంతో తిరిగి దిల్లీలోనే ల్యాండ్ అయ్యింది. -
పిల్లలకు ఏదీ చెప్పకండి.. చేసి చూపించండి
పిల్లలు దేన్నైనా గ్రహించడం ద్వారా నేర్చుకుంటారు. వారికి ఓ పనిని ఎలా చేయాలో చెప్పడం కాదు, మీరు చేసి చూపించడం ద్వారానే నేర్పించగలరు. -
దేశ యువకుల్లో పెరుగుతున్న క్యాన్సర్
క్యాన్సర్ బాధితులు తమ జబ్బుపై రెండో అభిప్రాయం కోరేందుకు క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ నడుపుతున్న సహాయ కేంద్రానికి కాల్ చేసిన వారిలో 20 శాతం మంది 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. -
మద్యపాన నిషేధంతో బిహార్లో సానుకూల ఫలితాలు
బిహార్లో మద్య నిషేధం అమలు సానుకూల ఫలితాలు ఇస్తున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. 2016లో ఈ చట్టం అమలులోకి రాగా.. 24 లక్షల మద్యపాన సంబంధ కేసులు తగ్గాయని, కనీసం 21 లక్షల గృహహింస కేసులను తప్పించగలిగారని పేర్కొంది. -
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రైవేటు కేసు
ముస్లింలు చొరబాటుదారులని.. కాంగ్రెస్ను గెలిపిస్తే దేశంలో వారు ఎక్కువైపోతారంటూ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచార సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బెంగళూరులోని హెబ్బాళ నివాసి జియా ఉర్ రెహమాన్ నొమాని (32) ఇక్కడి సివిల్ కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. -
ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎల్జీ జోక్యం తగదు
పుదుచ్చేరి ప్రభుత్వ రోజూవారీ కార్యకలాపాల్లో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) సీపీ రాధాకృష్ణన్ జోక్యం చేసుకుంటున్నారని, ఆయన వ్యవహార శైలి పాత ఎల్జీలు కిరణ్ బేడీ, తమిళిసైలను తలపిస్తోందని మాజీ సీఎం నారాయణసామి ఆరోపించారు. -
తల్లిపాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎఫ్ఎస్ఎస్ఏఐ
తల్లి పాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
లోయలో పడిన ఆటో... ఒకరి మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం
-
కోర్టులోనే ఏడ్చేసిన రాజ్యసభ ఎంపీ.. ఓ యూట్యూబర్పై ఫిర్యాదు
-
NSEలో టిక్ సైజ్ పైసాకు కుదింపు.. ఇంతకీ ఏంటిది? ఏం ప్రభావం ఉంటుంది?
-
ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ను అందించలేదు: విరాట్పై అంబటి వ్యాఖ్యలు..!
-
ఆ విషయాల్లో ఇద్దరమూ ఒక్కటే.. రిషి దంపతుల ఆసక్తికర పోస్ట్
-
వైరల్ ఫీవర్ వచ్చింది.. పోలీసు విచారణకు హాజరుకాలేను: సినీ నటి హేమ